నిన్ననే మన తెలంగాణ ముద్దు బిడ్డ, ఉద్యమం లో కీలక నాయకుడు అయిన దత్తాత్రేయ గారు ఒక అద్భుతమయిన సలహా ఇచ్చారు.ఏమైనా రోగం వస్తే అరబిందో లాంటి అంధ్రా వాళ్ళు తయారు చేసిన మందులు వాడకుండా నింబొలి అడ్డా లో తయరయ్యే జిందా తిలిస్మాత్ వాడమని పిలుపునిచ్చారు.
కాబట్టి తెలంగణ వేర్పాటు వాదులంతా ఎప్పటిలాగే బుర్ర వుపయొగించకుండా మందల్లా వెళ్ళి జిందా తిలిస్మాత్ తాగేసి ఆరోగ్యాలు కాపాడుకుందాం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి